విశాఖ జిల్లా నర్సీపట్నంలో గమ్మత్తు చోటుచేసుకుంది. సాధారణంగా బియ్యం తీసుకచ్చే రేషన్ వాహనాలు మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని డబ్బులు తీసుకొచ్చాయి. ఆసక్తి కలిగించే ఈ సంగతి వెనుక అసలు విషయమిది. ఈ వాహనాల ద్వారా...
ఇప్పటి వరకు 23.67 కోట్ల పనిదినాల కల్పన పిఎంజిఎస్వై కింద 3,185 కిలోమీటర్ల మేర రహదారులు ఈ ఏడాది 19,21,050 ఇళ్ళకు కుళాయిలు అందించాలని లక్ష్యం వైయస్ఆర్ జలకళ బోర్ల మధ్య దూరం పరిమితి తగ్గింపు...
అమరావతి : బయోమెట్రిక్ ముద్రలు తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో సమస్యలు అవాంతరాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ 1న ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరంతరాయంగా పంపిణీ కొనసాగినా బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయక...
అమరావతి : పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వుల అమలును సెప్టెంబరు 21 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే...