Editors Pick1 month ago
విశాఖపై మోడీకి జగన్ లేఖ
అమరావతి : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరోమారు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్)లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని కేంద్ర...