రాష్ట్రంలో నిన్నటి మొన్నటి వరకూ రేషన్ బియ్యం ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు ఉండేది. అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారేవరైనా గుంటూరు జిల్లాకు వలస వచ్చి ఉంటే శ్రీకాకుళం జిల్లాలో వారికి ఉన్న రేషన్ కార్డు...
విశాఖ జిల్లా నర్సీపట్నంలో గమ్మత్తు చోటుచేసుకుంది. సాధారణంగా బియ్యం తీసుకచ్చే రేషన్ వాహనాలు మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని డబ్బులు తీసుకొచ్చాయి. ఆసక్తి కలిగించే ఈ సంగతి వెనుక అసలు విషయమిది. ఈ వాహనాల ద్వారా...