అమరావతి, మార్చి17 : కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్ పర్సన్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర...
అమరావతి : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరోమారు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్)లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని కేంద్ర...