అమరావతి : రైతు భరోసా కేంద్రాలు (ఆర్ బికె)లలో నిర్వహించనున్న రైతు అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఛానెల్ ను ప్రారంభించింది. RBK Channel పేరుతో ఈ ఛానెల్ ప్రసారం...
15–03–2021 అమరావతి : రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థన మందిరాలను సక్రమంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘టెంపుల్ మేనేజ్మెంట్’ పేరుతో సరికొత్త డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం...
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య భరతజాతి ఆణిముత్యం అని, ఆయనకు భారతరత్న పురష్కారం ప్రకటించి గౌరవించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పింగళికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రికి శుక్రవారం ఆయన ఒక లేఖ...