అమరావతి : బయోమెట్రిక్ ముద్రలు తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో సమస్యలు అవాంతరాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ 1న ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరంతరాయంగా పంపిణీ కొనసాగినా బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయక...
న్యూఢిల్లీ : కోవిడ్ 19 విజృంభణతో దాదాపు ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో రైళ్లు తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పట్టాలెక్కబోతున్నాయి. కేంద్రం హోంశాఖ ఇటీవల విడుదల చేసిన అన్ లాక్ 4.0 లో సెప్టెంబర్...
“ఏమౌతావని ఆకాశం నీకు గొడుగై నీడనిస్తుంది… ” ..అంటూ సాగే ఈ పాట ఆద్యంతం అద్భుతమైన ఆలోచన కలిగిస్తుంది. “నా కాలమే నా గళం” శీర్షికన గేయ రచయిత, చిత్రకారుడు లెనిన్ బాబు ఈ చక్కని...
అమరావతి : గాలి కబుర్లు ఆధారంగా చేసుకుని పిల్ వేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రోడ్లపై మాట్లాడుకునే కబుర్లు ఆధారంగా చేసుకుని పిల్ వేయడం ఇటీవలకాలంలో...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ( నాని ) కోవిడ్-19 నివారణ కోసం సరైన సమయంలో, సరైన పద్దతిలో...
అమరావతి : పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వుల అమలును సెప్టెంబరు 21 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే...