Delhi, India Milton, a leading manufacturer and marketer of houseware products in India and across the world wins the prestigious “Brand of the Year” award at...
కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి...
విదేశాలకు వెళ్లేటప్పుడు మనకు పాస్పోర్టు ఎంత అవసరమో భవిష్యత్తులో ‘వ్యాక్సిన్ పాస్పోర్ట్టు’ కూడా అంతే అవసరం కానున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ప్రపంచ దేశాలను కల్లోలపరిచిన కరోనా నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ పాస్పోర్టు అంశం...
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య భరతజాతి ఆణిముత్యం అని, ఆయనకు భారతరత్న పురష్కారం ప్రకటించి గౌరవించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పింగళికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రికి శుక్రవారం ఆయన ఒక లేఖ...
అమరావతి, మార్చి : పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలు వింత వ్యాధులతో ఇటీవల అవస్థలు పడిన నేపథ్యంలో దానికి కారణమైన అస్సలు సమస్యను పరిష్కరించేదిశగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం...
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జంగారెడ్డిగూడెం బైపాస్ లో...
ఇప్పటి వరకు 23.67 కోట్ల పనిదినాల కల్పన పిఎంజిఎస్వై కింద 3,185 కిలోమీటర్ల మేర రహదారులు ఈ ఏడాది 19,21,050 ఇళ్ళకు కుళాయిలు అందించాలని లక్ష్యం వైయస్ఆర్ జలకళ బోర్ల మధ్య దూరం పరిమితి తగ్గింపు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ శాస్త్ర సాంకేతిక అంశాలపై రైతులకు వచ్చే పలు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సమీకృత రైతు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమాచార కేంద్రాల్లో...
అమరావతి: ‘నివర్’ తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైయస్సార్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరు. తుపాను కదలిక, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ముందు...
రోజువారీ పెరిగిపోతున్న ట్రాఫిక్ చిక్కులకు విజయవాడ పోలీసులు వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చారు. అదే టోకెన్ విధానం. ట్రాఫిక్ నియంత్రణకు ఈ విధానం సత్ఫలితాలు ఇస్తున్నా డ్రైవర్ల ఆదాయానికి భారీగా గండి కొడుతోంది. దీంతో ఆటో...